Advertisement
Google Ads BL

SSMB 29 లో పడవల ఫైట్ హైలెట్


మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో జనవరిలో మొదలైన SSMB 29 చిత్రం తాజాగా మూడో షెడ్యుల్ ప్రారంభమైంది. ఇప్పటికే హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్, ఒడిశాలో రెండో షెడ్యూల్ కంప్లీట్ చేసిన రాజమౌళి తాజాగా మూడో షెడ్యూల్ స్టార్ట్ చేసేసారు. ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాలు నటిస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

రాజమౌళి SSMB 29పై ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండానే ఆయన సైలెంట్ గా చిత్రీకరణ చేసుకుంటున్నారు. SSMB 29 లో ఓ ఫైట్ హైలెట్ గా నిలవబోతుంది అంటున్నారు. అది సముద్రంలో బోట్స్ ఫైట్ SSMB 29 కి కీలకం కాబోతుంది. ఈ సీక్వెన్స్ లో మహేష్, పృథ్వీ రాజ్, ప్రియాంక చోప్రా ఇంకా కొంతమంది కీలక నటులు పాల్గొంటారని తెలుస్తుంది.

అంతేకాకుండా మూడు వేలమంది జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా కనిపించే ఈ భారీ సీక్వెన్స్ కోసం ఓ పెద్ద సెటప్ చేస్తున్నారట. మే లో మొదలు పెట్టి జూన్ వరకు ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని రాజమౌళి చిత్రీకరిస్తారని తెలుస్తోంది. 

Boat fight highlight in SSMB 29:

Mahesh Babu to shoot a crazy fight scene for SSMB29
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs