Advertisement

బిగ్ బాస్ నాన్ స్టాప్: ఈసారి డబుల్ షాక్?


గత కొన్ని రోజులుగా ఈ ఆదివారం బిగ్ బాస్ నుండి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్స్ లో ఉన్న వారిలో అరియనా, అఖిల్ అజయ్ తప్ప మిగిలిన 11 మందిలో బిందు మాధవి ఓటింగ్ లో టాప్ లో ఉన్నట్లుగా సర్వే లు చెబుతున్నాయి. తర్వాత యాంకర్ శివ రెండో ప్లేస్ లో ఉన్నట్లుగా, ఆ తర్వాత ఆశు రెడ్డి, అజయ్, అనిల్ లు సేఫ్ జో లో ఉండగా.. ఆ తర్వాత మిత్ర శర్మ, మహేష్ ఉన్నారు. చివరిగా ముమైత్ అండ్ స్రవంతి లు డేంజర్ లో ఉన్నట్లుగా తెలిసింది. ఈ వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ నడిచింది. 

Advertisement

కానీ తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఆడియన్స్ కి బిగ్ షాక్ తగలబోతోంది అని, ఈసారి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసారు అని అంటున్నారు. అందులో భాగంగా ముమైత్ ఖాన్, స్రవంతిలు ఈ వారం ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది అని, డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ముమైత్, స్రవంతి లు హౌస్ ని వీడైనట్లుగా తెలుస్తుంది. దానితో హౌస్ మేట్స్ షాకవ్వడమే కాదు సర్ ప్రైజ్ అయ్యారట. ఇక స్రవంతి ఊహించిన ఎలిమినేషన్ తో బోరుమందట.

Bigg Boss Non Stop: Double Shock This Time?:

Big shock Double Elimination Mumaith khan, Sravanthi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement