Advertisement

గోపీచంద్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడట..!


‘బిందాస్‌, రగడ, దూసుకెళ్తా’ వంటి చిత్రాలను తెరకెక్కించిన రచయిత వీరుపోట్ల మెగాఫోన్‌ చేతబట్టి దాదాపు రెండేళ్లు కావస్తోంది. మరలా ఆయన అనేక ప్రాజెక్ట్‌లు అనుకున్నప్పటికీ కెప్టెన్‌ చైర్‌లో కూర్చొనే అవకాశం లభించలేదు. వెంకటేష్‌`రవితేజలతో కలిసి ఓ మల్టీస్టారర్‌ చిత్రానికి స్క్రిప్ట్‌ రెడీ చేశాడు. ఆ తర్వాత బాలయ్యకు మరో కథ వినిపించి ఆయన ఆమోదం పొందాడని అంటున్నారు. అయితే ఈ రెండు కేవలం సిట్టింగ్స్‌ మాత్రమే జరుగుతూ ఎప్ప్పుడు పట్టాలెక్కుతాయో అర్థంకాని సమయంలో ఆయన గోపీచంద్‌ కోసం ఓ అద్బుతమైన స్క్రిప్ట్‌ను రెడీ చేసి గోపీకి వినిపించాడట. ఈ చిత్రం స్టోరీ గోపీకి బాగా నచ్చడంతో ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడట. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనుంది. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement